← Back to news

నడిరోడ్డులో మహిళపై పోలీసులు దాడి

By Mahesh· 30 Jul 2026· ఉత్తరప్రదేశ్‌

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సహారన్‌పూర్‌లో ఓ యువకుడి హత్య కేసులో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి డెడ్‌బాడీని రోడ్డుపై ఉంచి గొడవకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ ఎక్కువవడంతో పోలీసులు అక్కడికి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీఛార్జ్ చేశారు. ఈ నిరసనలో ఉన్న ఓ మహిళలపై కూడా పోలీసులు లాఠీలతో దాడి చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 12h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.