రిటర్న్ జర్నీ కూడా సైకిల్పైనే ముగించిన AP మంత్రి!
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ‘నో వెహికల్ డే’ ఛాలెంజ్ను పక్కాగా పూర్తి చేశారు. ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లో పోలవరం నిర్వాసితుల Compensation డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసిన ఆయన.. తిరిగి విజయవాడ క్యాంప్ ఆఫీస్కు కూడా అదే సైకిల్పై వెళ్ళాడు. రానుపోను మొత్తం 20KM సైకిల్ తొక్కాడు. ఈ సైకిల్ జర్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



