మిస్సింగ్ కేస్లో షాకింగ్ ట్విస్ట్?

AP: కృష్ణా జిల్లా పెడనలో ఇద్దరు మైనర్ గర్ల్స్ మిస్సింగ్ కేస్ సంచలనంగా మారింది. ఈ కేసులో శ్యామ్ కిరణ్, సిద్ధు అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 6న కనిపించకుండాపోయిన బాలికలు మరుసటి రోజు ఇంటికి రాగా, వాళ్లపై రేప్ జరిగిందని తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు SP విద్యాసాగర్ నాయుడు చెప్పారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.



