అనుమతి లేదంటున్నా ఆగని సీజేపీ ర్యాలీ

నీట్ పేపర్ లీక్కు నిరసనగా దిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి సీజేపీ పిలుపునిచ్చింది. అయితే జంతర్ మంతర్ నుంచి బయటకు వచ్చే మార్గాలన్నీ పోలీసులు మూసేశారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ర్యాలీకి అనుమతులు లేవంటున్నారు. సీజేపీ మద్దతుదారులని అడ్డుకుంటున్నారు. అయినా సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, యువకులు, విద్యార్థులు ర్యాలీని కొనసాగిస్తున్నారు.



