← Back to news

చంద్రబాబుకు మహిళా నేతల రాఖీ

By Mahesh· 28 Aug 2026
చంద్రబాబుకు మహిళా నేతల రాఖీ

AP: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా TDP అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ స్టేట్ సెక్రటరీ ఆచంట సునీత సీఎంకు రాఖీ కట్టారు. తరువాత చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

More in AP