పోలీసుల లాఠీచార్జ్..గాయపడ్డ విద్యార్థులు
జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్లో అనేకమంది నిరసనకారులు గాయపడ్డారు. వాళ్లను ఆసుపత్రికి తరలిస్తున్నారు.


