← Back to news

పోలీసుల లాఠీచార్జ్..గాయపడ్డ విద్యార్థులు

By Vishi· 10 Aug 2026· Jharkhand

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్‌లో అనేకమంది నిరసనకారులు గాయపడ్డారు. వాళ్లను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

More in India