← Back to news

డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు

By RK· 20 Jul 2026

దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ రూ.5.6 లక్షల కోట్ల ఖర్చుతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల సౌండ్ పొల్యూషన్, వాటర్, కరెంట్ కొరత ఏర్పడుతుందని మహారాష్ట్రలో స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు ఉందంటూ నిరసనలు తెలుపుతున్నారు.

More in News