సెల్ఫోన్ పేలి బాలుడు మృతి

TG: ఆసిఫాబాద్ జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో ఓ బాలుడు సెల్ఫోన్తో ఆడుకుంటుండగా అది పేలింది. దీంతో లోకేష్(14) తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.



