విద్యావ్యవస్థపై హరగోపాల్ ప్రసంగాల సంకలనం ఆవిష్కరణ !

పాలమూరు అధ్యయన వేదిక, డెమోక్రటిక్ టీచర్స్ పెడరేషన్ జాయింట్ గా రూపొందించిన సంక్షోభ కాలంలో విద్యారంగం బుక్ ఆవిష్కరణ ఆగస్టు 2, ఆదివారం హైదరాబాద్ లోని బాగ్ లింగం పల్లి, సుందరయ్య విజ్ఞాన వేదికలోని కాట్రగడ్డ శ్రీనివాస రావు హాలులో జరగనుంది.1980 నుంచి 2026 నేటి కాక్రోచ్ ఉద్యమం వరకూ క్షీణిస్తున్న విద్యావ్యవస్థ తీరును వివిధ వేదికలపై ప్రొఫెసర్ హర గోపాల్ చేసిన ప్రసంగాల ఆధారంగా పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రొపెసర్ వి. ఎస్ . ప్రసాద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.



