← Back to news

ఆశాజీ చివరి మెమొరబుల్ ట్రిబ్యూట్ !!

By DS· 14 Apr 2026· Telugu Report· visakhapatnam

ఇది లెజెండరీ సింగర్ ఆశా భోస్లే 91 ఏళ్లవయసులో పాడిన చివరి పాట. చెవులకు ఇంపైన సంగీతంతో ఆశా పాడిన ఈ పాట హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుంది. ఇందులో ఆశాజీ తన తండ్రికి, సోదరికి తనకు మ్యూజిక్ కంపోజ్ చేసిన దివంగత మ్యుజీషియన్లకు, సహ గాయకులకు నివాళులర్పిస్తూ ఈ పాట పాడారు. దీనికి ఆమె మనుమరాలు జనాయ్ భోస్లే కథక్ డాన్స్ చేశారు. ఈ లవ్లీ సాంగ్ మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. అన్నట్లు ఈ వీడియో షూట్ కూడా మనుమరాలే చేశారు.

More in Entertainment