కాక్రోచెస్ నిరసనలపై ఎడ్యుకేషన్ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్!

నీట్ (NEET) నిర్వహణపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ టైమ్ స్పందించారు. స్టూడెంట్స్లో భయం పెంచిన రాహుల్ గాంధీ, ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాట్లాడారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే కొందరు ఈరోజు జంతర్మంతర్లో డప్పు కొడుతూ నిరసనలు చేస్తున్నారు, కానీ 'అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వారిలో ఒక్క స్టూడెంట్ అయినా ఉన్నాడా?' అని CJP ని ఉద్దేశించి ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు



