← Back to news

జార్ఖండ్‌లో కొత్త యాత్ర స్టార్ట్!

By sahani· 24 Aug 2026· X· Jharkhand
జార్ఖండ్‌లో కొత్త యాత్ర స్టార్ట్!

జార్ఖండ్‌లో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ సిస్టమ్‌లో సంస్కరణలు తేవడమే లక్ష్యంగా JLKM లీడర్ దేవేంద్ర నాథ్ మహతో ‘భారతి వ్యవస్థ సుధార్ యాత్ర’ను ప్రారంభించారు. మాజీ CM శిబు సోరేన్ జన్మస్థలమైన రామ్‌గఢ్ జిల్లా నెమ్రా గ్రామంలో ఆగస్టు 24న ఈ యాత్రను ఆయన స్టార్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధివిధానాలు పారదర్శకంగా ఉండాలని, ఎగ్జామ్ ప్రాసెస్ మారాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నట్లు దేవేంద్ర నాథ్ స్పష్టం చేశారు.

More in Education