ఇక్కడ పని కోసం గర్భసంచి తీయించుకుంటున్న మహిళలు!

మహారాష్ట్రలోని చెరకు తోటల్లో పనిచేసే ఆడవాళ్ళు బతకడం కోసం తమ గర్భసంచిని ఆపరేషన్ చేయించుకుని తీసేయించుకుంటున్నారు. పీరియడ్స్ వల్ల వర్క్ కి లీవ్ తీసుకుంటే మనీ కట్ అవుతుందని, అప్పులు పెరుగుతాయని భయపడి ఈ decision తీసుకుంటున్నారు. almost 13 వేల మందికి పైగా ఆడవాళ్ళు ఈ గర్భసంచి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఓన్లీ మనీ కోసం తమ హెల్త్ ని రిస్క్లో పెట్టుకోవడం అక్కడ చాలా కామన్గా మారిపోయింది.



