← Back to news

లక్ష మంది.. 629 ఏఈ పోస్టులకు పోటీ!

By rajaratnam· 23 Aug 2026
లక్ష మంది.. 629 ఏఈ పోస్టులకు పోటీ!

ఏపీ విద్యుత్ రంగంలో సోమవారం 629 ఏఈ ఉద్యోగాలకు మెగా పరీక్ష! ఒక్క పోస్టుకే ఎంతోమంది పోటీ అంటున్నారు.. సుమారు లక్షా యాభై వేల మందికి పైగా దరఖాస్తులు! పరీక్ష ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాల పేరుతో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించారు. స్కామ్స్ భారిన పడొద్దు. అధికారిక సూచనలు మాత్రమే ఫాలో అవ్వండి అంటున్నారు. ఈ క్రేజీ పోటీలో ఎవరు జాబ్ కొడతారో చూడాలి!

More in AP