ఇకపై అయోధ్య విరాళాల లెక్కించేది SBI

అయోధ్య రామమందిర హుండీ నిధుల చోరీ వెలుగులోకి వచ్చాక విరాళాల లెక్కింపు బాధ్యతల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టింది. ఇంత కాలం రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హుండీ విరాళాలు లెక్కించేది. భారీగా నిధులు చోరీ సిట్ 8 మందిని అరెస్ట్ చెయ్యడం తర్వాత హుండీ హుండీ మేనేజ్మెంట్ బాధ్యతను SBIకి అప్పగించారు. దీనిపైన ప్రకటన చేసిన ట్రస్ట్.. ఆలయ రద్దీ పెరగడం వల్ల హుండీలు త్వరగా నిండిపోతున్నాయి రోజూ 12 గంటలు, 2 షిఫ్టుల్లో కౌంటింగ్ జరుగుతోంది, SBI కౌంట్ చేసి టెంపుల్ ఖాతాలో డిపాజిట్ చేస్తోంది అని ప్రకటించింది.



