← Back to news

ఖర్గే ప్రసంగించిన మైదానాన్ని శుద్ధి చేసిన బీజేపీ

By విశీ· 13 Aug 2026· X

ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నైనిటాల్ జిల్లా హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే విజయ శంఖనాద్ ర్యాలీలో ప్రసంగం చేశారు. 2027 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా నిర్వహించిన కార్యక్రమం ఇది. తను ప్రసంగించిన తర్వాత బీజేపీ వర్గాలు ఆ మైదానాన్ని ‘శుద్ధి’ చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆరోపించారు. తాను అక్కడ ప్రజల సమస్యల గురించి మాట్లాడారని, ఏ మతం లేదా కులం పేరు తీసుకోలేదని చెప్పారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.