← Back to news

తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీ!

By K. RAJASHEKAR· 21 Aug 2026· Kamareddy, Kamareddy, Kamareddy
తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీ!

TG: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని వైఎన్ కాలనీలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. అర్ధరాత్రి ముసుగులు ధరించిన ముగ్గురు అనుమానితులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మూడు ఇళ్లలో కలిపి సుమారు 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More in Local