మనమిత్రలో 1,204 సేవలు.. డేటా ఇంటిగ్రేషన్కు CM ఓకే

AP: AI అసిస్టెంట్, DG వెరిఫై, డేటా లేక్, బ్లాక్చైన్ టెక్నాలజీ వంటి మోడ్రన్ టెక్నాలజీను వాడాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను మరింత ఈజీ చేయాలని అన్నారు. ప్రజలు Govt. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ‘మనమిత్ర’ ద్వారా అందుతున్న 1,204 సేవల్లో డేటా ఎంట్రీని మరింత సింప్లిఫై చేయాలని సూచించారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ అవసరం లేకుండా డేటా ఇంటిగ్రేషన్ చేయాలని స్పష్టం చేశారు.




