ఆలియా భట్ కు ఇళ్లు అమ్మేసిన అనుపమ్ ఖేర్ !

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సొంత ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి మారిపోయారు. తనకు సింపుల్ గా జీవించడం ఇష్టమని అందుకే ఆ నిర్ణయం తీసుకున్ననన్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఎంపీ కావడంతో ఆమె చండీగఢ్ లో ఉంటున్నారు. ఆస్తుల సంపాదన తన ధ్యేయం కాదని, నటుడిగా రాణించడమేనని ఖేర్ అంతకుముందు అన్నారు. అనుపమ్ స్థిరాస్థులైన రెండు ఇళ్లను అనుపమ్ అమ్మేసిన రూ.9 కోట్లు విలువ కలిగిన రెండు ప్రాపర్టీలను ప్రముఖ నటి అలియా భట్2015లో కొన్నారు.



