క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్!

దాదాపు వందేళ్ల తర్వాత 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లోకి క్రికెట్ రీ-ఎంట్రీ ఇస్తోంది. మెన్, ఉమెన్ కేటగిరీల్లో కేవలం 6 జట్లు మాత్రమే ఆడతాయని ICC అనౌన్స్ చేసింది. వరల్డ్ కప్ సెమీస్ చేరడంతో భారత మహిళల టీమ్ ఆల్రెడీ ఒలింపిక్స్కి క్వాలిఫై అయిపోయింది. ఇక మెన్ టీమ్ ప్రస్తుత టాప్ ర్యాంకింగ్స్ చూస్తే, వాళ్ల ఎంట్రీ కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. హోస్ట్ కంట్రీగా అమెరికా డైరెక్ట్గా ఆడుతుంది, మిగిలిన ఒక్క సీటు కోసం 2027లో క్వాలిఫైయర్ మ్యాచ్లు జరుగుతాయి.



