రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని TUలో నిరసన

TG: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ABVP ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ప్రజాప్



