ప్రొటెస్ట్లో మొదలైన ట్రెండ్.. బాలీవుడ్కి చేరింది!
ప్రొటెస్ట్లో వైరల్ అయిన ట్రెండ్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా చేసేస్తున్నారు! 😂🎬 సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగీ’ ట్రెండ్లో అనుపమ్ ఖేర్ కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు బొమన్ ఇరానీ, రణవీర్ షోరే, పర్విన్ దబాస్ కలిసి ఫన్నీ రీక్రియేషన్ వీడియో చేశారు. ఖోస్లా కా ఘోస్లా 2 ఆగస్టు 26 రిలీజ్కు ముందు వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో నోస్టాల్జియా పెంచుతూ వైరల్ అవుతోంది. ప్రొటెస్ట్ నుంచి మొదలైన ట్రెండ్ ఇప్పుడు సినిమా ప్రమోషన్ వరకు వచ్చేసింది!



