← Back to news

గ్రూప్‌-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్‌ కామెంట్స్‌!

By Mahesh· 17 Aug 2026· AP
గ్రూప్‌-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్‌ కామెంట్స్‌!

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ను చూడలేదని అన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. 2019-2024 మధ్య ఒక్క టీచర్‌ నియామకం కూడా చేపట్టలేదని విమర్శించారు. YSRCP హయాంలో ఇంగ్లిష్‌ మీడియం పేరుతో ఎక్కువగా ప్రచారం చేసుకున్నారని, తన హయాంలోనే ఎక్కువగా టీచర్‌ నియామకాలు జరిగాయని చంద్రబాబు అన్నారు.

More in AP