← Back to news

RTC బస్సు - Private బస్సు.. అర్ధరాత్రి యాక్సిడెంట్‌ కలకలం!

By Mahesh· 16 Aug 2026· TG
RTC బస్సు - Private బస్సు.. అర్ధరాత్రి యాక్సిడెంట్‌ కలకలం!

TG: సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు యాక్సిడెంట్‌ జరిగింది. నర్సాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న APSRTC సూపర్‌ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ టైమ్‌లో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. RTC బస్సు క్యాబిన్‌లో డ్రైవర్‌ ఇరుక్కుపోగా, పోలీసులు రెండు గంటలు కష్టపడి సేఫ్‌గా బయటకు తీశారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

More in TG