రేపిస్టులను ప్రొటెక్ట్ చేసే వ్యక్తికి మంత్రి పదవా?

బిల్కిస్ బాను కేసులో నిందితుల విడుదలను సమర్థించిన ప్రహ్లాద్ జోషిని కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్గా అపాయింట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రేపిస్టులను ప్రొటెక్ట్ చేసే వ్యక్తినే ఎడ్యుకేషన్ మినిస్టర్గా మోదీ ప్రభుత్వం ఎంచుకుందని వారు విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన మంత్రి జోషి, ప్రియాంక గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



