← Back to news

దిల్లీలో నిరసనకారులపై ఉక్కుపాదం

By Mahesh· 21 Jul 2026· Delhi
దిల్లీలో నిరసనకారులపై ఉక్కుపాదం

నిన్న పార్లమెంట్ ముట్టడి కోసం జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఉపయోగించి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందమంది వరకూ గాయపడ్డారు. అయినా నిరసన ఆపకుండా కొనసాగించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడంతో నిరసనకారులు సంయమనం పాటించాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని దిల్లీ పోలీసులు అధికారిక ప్రకటనలో కోరారు.

More in News