కింగ్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి 18 ఏళ్లు!

రన్మిషన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న శ్రీలంకపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత పరుగుల వరద పారిస్తూ కెప్టెన్గా ఇండియాకి ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. ఫిట్నెస్కు ప్రాధాన్యమిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు 3 ఫార్మాట్లలో కలిపి 85 సెంచరీలు కొట్టిన కోహ్లీ.. త్వరలోనే 100 సెంచరీలు పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.



