ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకే: సజ్జల

AP: YSRCPపై వస్తున్న విమర్శలపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీకి లాంగ్టైమ్ లీడ్ చేసే సత్తా జగన్కు ఉందని అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారని చెప్పారు. YSRCPని విమర్శించే విషయంలో వ్యక్తులు మాత్రమే మారుతున్నారని, పొలిటికల్ అటాక్ మాత్రం కంటిన్యూ అవుతోందన్నారు. ప్రజల అసలు సమస్యల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను జగన్కు ఆపాదిస్తున్నారని సజ్జల విమర్శించారు.



