రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!

పెద్ద కడ్మూర్–నార్వా నుంచి హైదరాబాద్కి సాధారణం రూ.280 టికెట్ని రాఖీ పండుగ పేరుతో రూ.380కి పెంచేశారు. Aug 27 నుంచి 31 వరకు ఈ అదనపు చార్జీ. టికెట్పై రూ.380 ముద్రించేశారు – ముందస్తు సమాచారం లేదు, క్లారిటీ లేదు. "పండుగ రద్దీ" అని చెప్పి రూ.100 extra వసూలు చేసేశారు. "రెగ్యులర్గా రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.400 కట్టాల్సి వచ్చింది. బోర్డింగ్ తర్వాతే హైక్ తెలిసింద''ని ఓ ప్రయాణీకుడు చెప్పారు. ఈ ఛార్జీ పెంపు మీకు న్యాయమేనా? మీ ఊరి రూట్లో కూడా ఇలాంటి హైక్ ఉందా? కామెంట్స్లో మీ అనుభవం షేర్ చేయండి.



