విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్!
ఆసియాలోనే ఫేమస్ అయిన AIG హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నంకి వస్తోంది. వైజాగ్ ఎండాడ వద్ద రూ. 2,000 కోట్ల భారీ ఇన్వెస్ట్మెంట్తో, 1,000 పడకల కెపాసిటీతో ఈ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్తో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా, లోకల్ పీపుల్కి క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి.



