← Back to news

విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్!

By sahani· 3d ago· AP

ఆసియాలోనే ఫేమస్ అయిన AIG హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నంకి వస్తోంది. వైజాగ్ ఎండాడ వద్ద రూ. 2,000 కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో, 1,000 పడకల కెపాసిటీతో ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌తో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా, లోకల్ పీపుల్‌కి క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి.

More in AP