← Back to news

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

By Vishi· 18 Jul 2026
నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

AP: దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. స్కైరూట్ స్టార్టప్ తయారు చేసిన ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం ఇవాళ మధ్యాహ్నం 12.04 గంటలకు ప్రయోగించింది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం రెండు దశలు సక్సెస్ అయ్యాయి. దీంతో దేశ ఆస్ట్రానమీ రంగంలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కైరూట్ స్టార్టప్ 2018లో భారత్ మొదలుపెట్టిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.

More in India