← Back to news

పీఎం నరేంద్ర మోదీపై ధ్రువ్ రాఠీ కామెంట్

By విశీ· 20 Jul 2026

దిల్లీ జంతర్‌మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ను ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఓ యువకుణ్ని పోలీసులు కొడుతుండగా ‘ఇంకా కొట్టండి’ అంటూ అతను అరుస్తున్న వీడియోను షేర్ చేసి, ‘ఎవరినైనా భయం తీరిపోయేంత స్థాయిలో భయపెట్టకూడదనే పాఠం నరేంద్ర మోదీ నేర్చుకున్నారని’ అని పోస్ట్ చేశారు.

More in India