తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్!

తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, దాదాపు 73,95,954 ఓట్లను ఆఫీసర్స్ డిలీట్ చేశారు. ఇప్పటివరకు 78.14% డిజిటలైజేషన్ పూర్తి కాగా, యాదాద్రి జిల్లా 94.30% తో ఫస్ట్ ప్లేస్లో, హైదరాబాద్ 58.58% తో లాస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఈ నెల 12న CEO అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుండగా, ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేసి, అక్టోబర్ 19న ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేయనున్నారు.



