ఇక్కడ ఇంకా మురికి నీళ్లే తాగుతున్నారు!
మధ్యప్రదేశ్లో గిరిజనులు క్లీన్ డ్రింకింగ్ వాటర్ దొరకక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన వాటర్ ఫెసిలిటీ లేకపోవడంతో రివర్ దగ్గర ఇసుకలో 'ఝిరియా' అనే గుంతలు తవ్వి, అందులో ఊరే మురికి నీటినే తాగుతున్నారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డర్టీ వాటర్ వల్ల చిల్డ్రన్ బాగా అనారోగ్యం పాలవుతున్నారు. MPలో పాతికేళ్లుగా BJP పవర్లో ఉన్నా, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ నడుస్తున్నా గిరిజనులకు కనీసం తాగునీళ్లు కూడా అందించలేకపోయారని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు.



