అడుగు పెడితే మట్టు పెడతాం-ఇరాన్

అమెరికా సైన్యం తమ దేశంపై భూతల దాడి చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైనికుల రాక కోసం తాము "కౌంట్డౌన్ లెక్కిస్తూ ఎదురుచూస్తున్నామని", వారు అడుగుపెడితే వారిని మట్టుబెడతామని ఇరాన్ విదేశాంగ శాఖ , పార్లమెంట్ స్పీకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. వ్యూహాత్మక చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా;ప్లాన్ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.


