← Back to news

ఖర్గేను అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు

By U.Sravan· 3d ago
ఖర్గేను అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీలో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎస్సీ సేల్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై వెంటనే ఎస్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు తిప్పర్తి శ్రీధర్ డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.