← Back to news

కృష్ణునిపాలెంలో 949 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

By gani· 1d ago· Gokavaram, Gokavaram, East Godavari
కృష్ణునిపాలెంలో 949 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో సెప్టెంబర్ 5న 949 పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీలో కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరవుతారని మండల తహసీల్దార్ పినిశెట్టి రామకృష్ణ తెలిపారు. లబ్దిదారులందరూ లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.