కృష్ణునిపాలెంలో 949 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో సెప్టెంబర్ 5న 949 పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీలో కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరవుతారని మండల తహసీల్దార్ పినిశెట్టి రామకృష్ణ తెలిపారు. లబ్దిదారులందరూ లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని కోరారు.



