250 రోజుల్లో ‘వారణాసి’.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తారా?

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్కు సరిగ్గా మరో 250 రోజుల సమయం మాత్రమే ఉండటంతో,అనుకున్న తేదీకే విడుదల చేసి ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తారో లేదో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



