← Back to news

వాళ్లు ఉగ్రవాదులు కాదు: ప్రియాంకా గాంధీ

By విశీ· 27 Jul 2026· Delhi

బీహార్, వెస్ట్ బెంగాల్‌లో సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై FIRలు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. నిరసనకు వెళ్లిన అమ్మాయిల ఇళ్లకు ఫోన్ చేసి వాళ్ల కుటుంబాలను బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. వాళ్లు ఉగ్రవాదులు కాదని.. విద్యార్థులని ఆమె అన్నారు.

More in Politics