← Back to news

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: పీఏసీ ఛైర్మన్

By saikiran· 1d ago
అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు: పీఏసీ ఛైర్మన్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 61,482 కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. పేదల కోసం సన్నబియ్యం, క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.