← Back to news

27 ఏళ్లకే మార్కెట్‌లోకి ఎంట్రీ..

By siddu vinay· 10 Aug 2026
27 ఏళ్లకే మార్కెట్‌లోకి ఎంట్రీ..

కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో యావరేజ్‌గా 29 ఏళ్లకు ఇన్వెస్టింగ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేవాళ్లు. కానీ ఎన్ఎస్ఈ(NSE) తాజా రిపోర్ట్ ప్రకారం, ఇప్పుడు ఆ వయసు 27 ఏళ్లకు తగ్గింది. దీనికి కారణం ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో వచ్చిన మైండ్‌సెట్ మార్పే! గత జనరేషన్ దాచుకోగా మిగిలిన డబ్బులనే ఇన్వెస్ట్ చేసేవాళ్లు. యంగ్ ఇన్వెస్టర్స్ మొదటే ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాతే మిగిలినవి ఖర్చు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయడంలో ఇదొక కొత్త మార్పు.

More in Finance