← Back to news

కాంగ్రెస్ vs BJP.. జర్నలిస్ట్‌పై రాళ్లదాడి!

By sahani· 22 Jul 2026· Hyderabad

హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, BJP కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక న్యూస్ రిపోర్టర్‌కి రాయి తగలడంతో తలకు తీవ్ర గాయమై రక్తం కారింది. గాయపడినప్పటికీ ఆ విలేకరి స్పాట్ నుంచే కవరేజ్ కొనసాగించడం గమనార్హం. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

More in Politics