← Back to news

కర్ణాటక Vs తమిళనాడు వాటర్ వార్.. సుప్రీంకోర్టుకు కేసు

By Mahesh· 3 Aug 2026· Tamilnadu
కర్ణాటక Vs తమిళనాడు వాటర్ వార్.. సుప్రీంకోర్టుకు కేసు

కావేరి నదిలో తమకు కేటాయించిన నీటిని విడుదల చేయాలని తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు సీఎం విజయ్ ఆదేశాలతో పిటిషన్ ఫైల్ చేసింది. కావేరి జలాల నిర్వహణ అథారిటీ (CWMA), కావేరి జలాల నియంత్రణ కమిటీ (CWRC) ఆర్డర్స్‌ను కర్ణాటక ఇంప్లిమెంట్ చేయడం లేదని ఆరోపించింది. దీంతో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటర్ సప్లై ఆర్డర్స్‌ను ఇంప్లిమెంట్ చేసేలా కర్ణాటకను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది.

More in Politics