← Back to news

అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు

By Mogili Mudhiraj· 18 Aug 2026
అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు

TG: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన వాళ్లు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

More in Sports