← Back to news

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు!

By Mohan· 25 Aug 2026· తునివాడ

AP : విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ దగ్గర తమ్మినాయుడు కాలేజీ & స్కూల్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ టైమ్‌లో బస్సులో 7 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ యాక్సిడెంట్‌లో 9వ తరగతి చదువుతున్న పల్లి మిధున అనే అమ్మాయికి గాయాలవ్వగా, మిగతా పిల్లలంతా సేఫ్‌గా బయటపడ్డారు. బస్సు కండిషన్ అస్సలు బాలేదని ముందే మేనేజ్‌మెంట్‌కి చెప్పానని డ్రైవర్ అంటున్నాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

More in Local