మోదీని తొలిగిస్తేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది: సిద్దరామయ్య

ధర్మేంద్ర రాజీనామా చేసినంత మాత్రాన దేశ విద్యావ్యవస్థ బాగుపడదని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. రాజకీయాల నుంచి విద్య వరకు ప్రతి వ్యవస్థను కమర్షియల్ చేసిన ప్రధాని మోదీని తొలగిస్తేనే విద్య, ప్రజాస్వామ్యం బాగుపడుతుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు వారి ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయనన్నారు.



