← Back to news

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

By Ramu· 25 Aug 2026· Kamareddy
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

TG: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపి నాయకులు డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో, ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

More in Local