← Back to news

బస్సు కోసం గంటల కొద్దీ వెయిటింగ్.. వచ్చినవి ఆగవు

By Maabaji· 4d ago· Ameenabaad
బస్సు కోసం గంటల కొద్దీ వెయిటింగ్..  వచ్చినవి ఆగవు

గుంటూరు జిల్లా నరసరావుపేట రోడ్డు మీద ఉన్న ఊరు పేరు వేములూరుపాడు.. ఇక్కడి ప్రజలకు బస్సు రాకపోవడం ఓ రోజువారీ టెన్షన్. నరసరావుపేట డిపో నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉండాలి. కానీ టైముకు రావు. వస్తే 4 బస్సులు ఒకేసారి వస్తాయి. లేదంటే గంటలు గడిచినా రావు. వచ్చినా ఆపకుండా వెళ్లిపోతాయి. APSRTC యాప్‌లో మాత్రం ప్రతి 15 నిమిషాలకు బస్సు చూపిస్తుంది. కానీ అది just Display మాత్రమే. స్టూడెంట్స్, ఉద్యోగులు ఇలా అందరికీ ఇబ్బందే. RTC పట్టించుకుంటుందా? చూడాలి. వ్యూయర్స్! మీ ఊళ్లో ఇలాగే ఉందా? కామెంట్ చేయండి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.