Stock Market మళ్లీ గ్రీన్లోకి..

ఉదయం మార్కెట్ కాస్త డల్గా కనిపించినా.. చివర్లో ఒక్కసారిగా పికప్ అయింది! 👀 Sensex 287 పాయింట్లు పెరిగి 77,656 దగ్గర క్లోజ్ అవ్వగా, Nifty 116 పాయింట్లు ఎగబాకి 24,335కు చేరింది. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు 3% పడిపోయి బ్యారెల్కు $90 కంటే దిగువకు రావడం. ఇరాన్పై అమెరికా ఆంక్షల ప్రభావం చమురు సరఫరాపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్కు కాస్త ఊరటనిచ్చాయి. రూపాయి బలపడటం, చివర్లో కొనుగోళ్లు పెరగడం కూడా కలిసొచ్చాయి.



