CJPతో కేంద్ర ప్రభుత్వం చర్చలు

సీజేపీ తరఫున అషుతోష్ రాన్కా, తను కలిసి కేంద్ర మంత్రి జే.పీ.నడ్డాను కలిసేందుకు వెళ్లినట్టు సామాజిక కార్యకర్త సౌరవ్ దాస్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు ప్రభుత్వం దిగివచ్చిందని, త్వరలో తమకు విజయం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎదుట సీజేపీ ఆందోళన ఉధృతంగా సాగుతున్న టైంలో కేంద్రం నుంచి ఆహ్వానం రావడంపై ఉత్కంఠ నెలకొంది.


